ఈ నెల 29న యాదాద్రికి రాష్ట్రపతి

యాదాద్రి భువనగిరి జిల్లా:ఈ నెల 29న భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయన్ని దర్శించుకొనున్నారు.రాష్ట్రపతి పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లలో నిమగ్నమైంది.

 President Of Yadadri On 29th Of This Month-TeluguStop.com

పూర్వం ఈ క్షేత్రాన్ని నలుగురు రాష్ట్రపతులు సందర్శించారు.రాష్ట్రపతి రాకను పురస్కరించుకొని ఏర్పాట్లు ముమ్మరం చేసేలా సర్కార్ కసరత్తులు చేస్తుంది.

రాష్ట్రపతి రాకతో యాదాద్రి పుణ్యక్షేత్రం విశిష్టత,ఖ్యాతి దేశం నలుదిశల వ్యాపిస్తుందని దేవాలయ అభివృద్ధి అధికార సంస్థ వైస్ చైర్మన్ కిషన్ రావు పేర్కొన్నారు.ఈ క్షేత్రానికి వచ్చిన ఐదో రాష్ట్రపతిగా ముర్ము నిలవనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube