మర్రి శశిథర్ రెడ్డికి ఏఐసీసీ ఇంఛార్జ్ లీగల్ నోటీసులు

బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డికి ఏఐసీసీ ఇంఛార్జ్ ఠాగూర్ లీగల్ నోటీసులు జారీ చేశారని సమాచారం.తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఠాగూర్ లీగల్ నోటీసులు పంపారని తెలుస్తోంది.

 Aicc In-charge Legal Notices To Marri Shashithar Reddy-TeluguStop.com

కాగా మర్రి శశిథర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో పాటు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube