ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నోటీసుల్లో గందరగోళం

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో సిట్ అందించిన నోటీసుల్లో గందరగోళం నెలకొంది.సిట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న నలుగురికి ఒకే నెంబర్ ఉన్న ఫోన్ తేవాలంటూ పేర్కొన్నారు.

 Confusion In Notices Of Purchase Case Of Mlas-TeluguStop.com

అందరికీ ఒకే రకమైన నోటీసును ఇచ్చారని తెలుస్తోంది.బీఎల్ సంతోష్, శ్రీనివాస్ కు ఒకే ఐఎమ్ఈఐ నెంబర్ ఉన్న ఫోన్ తేవాలంటూ నోటీసుల్లో తెలిపారు.

అయితే 41 ఏ సీఆర్పీసీ నోటీసును సవాల్ చేస్తూ బీజేపీ శ్రేణులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.అక్రమంగా అరెస్ట్ చేయాలనే సీఆర్పీసీ నోటీసు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube