ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు

ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు.తాము ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు.

 Important Remarks Of Ap Jac Amaravati President-TeluguStop.com

సీఎం తమకు సానుకూలంగా ఉంటారని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారన్నారు.సీపీఎస్ పై ప్రభుత్వం కాదన్నా ఉద్యోగులకు ఇంకా నమ్మకం ఉందని తెలిపారు.

ప్రభుత్వం టెక్నికల్ గా తెలుసుకొని సీపీఎస్ రద్దు చేయాలని కోరారు.అదేవిధంగా పీఆర్సీ కమిటీలు వేయొద్దని పేర్కొన్నారు.

సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలకు రోజూ ఒక బటన్ నొక్కుతున్నారన్న ఆయన.ఉద్యోగుల సంక్షేమానికి కూడా బటన్ నొక్కాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube