హైదరాబాద్‎లో మళ్లీ వెలుగులోకి పెట్రోల్ బంకుల మోసాలు

హైదరాబాదులో మళ్లీ పెట్రోల్ బంకుల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.ఎలక్ట్రానిక్ చిప్పులతో వినియోగదారులను బంకు యజమానులు మోసగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 Petrol Bank Scams Come To Light Again In Hyderabad-TeluguStop.com

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎస్ఓటీ అధికారులు నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఇందులో భాగంగా శివరాంపల్లి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో అధికారులు తనిఖీలు చేశారు.

చిప్ తో లీటరుకు రూ.పది గండి కొడుతున్నట్లుగా గుర్తించారు.అనంతరం చిప్ లు అమర్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.కాగా నగర వ్యాప్తంగా పలు బంకుల్లో చిప్ లు అమర్చినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube