కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Sensational Comments Of Senior Congress Leader Vh-TeluguStop.com

కేంద్రం నిర్లక్ష్యంతో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు.ఈ క్రమంలో బీసీ జనగణన జరగాలని, రిజర్వేషన్లు పెంచాలని తెలిపారు.

క్రిమిలేయర్ వలన బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.బీసీ జనగణన చేయకపోతే ప్రధాని మోదీపై తిరుగుబాటు తప్పదని వీహెచ్ హెచ్చరించారు.

గవర్నర్ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఇందుకు గానూ ఆధారాలు ఉంటే కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయాలని సూచించారు.

గవర్నర్ నిస్సహాయత చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube