మేడ్చల్ జిల్లాలో విషాదం.. ఆరుగురు మృత్యువాత

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది.మల్కాలం చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు.

 Tragedy In Medchal District.. Six People Died-TeluguStop.com

మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.దీంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతులంతా హైదరాబాద్ అంబర్ పేట్ వాసులుగా గుర్తించారు.ఓ ఫంక్షన్ కోసం అంబర్ పేట నుంచి జవహార్ నగర్ వచ్చినట్లు సమాచారం.

ఈ క్రమంలో సరదాగా ఈతకు వెళ్లి మృతిచెందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube