నిజామాబాద్‎లో ఏసీబీ వలకు చిక్కిన రామారెడ్డి ఎమ్మార్వో

నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది.రామారెడ్డి మండల తహసీల్దార్ మానస ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.రూ.5 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం రూ.10 వేలను మానస డిమాండ్ చేశారు.బాధితుల సమాచారం మేరకు తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

 In Nizamabad, Rama Reddy Was Caught In The Trap Of Acb-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube