వైసీపీలో మరో నేతపై సస్పెన్షన్ వేటు

ఏపీలో వైసీపీ మరో నేతపై సస్పెన్షన్ వేటు వేసింది.కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన దోవరి ఏసుదాస్ ను పార్టీ నుంచి బహిష్కరించింది.పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏసుదాసుపై వేటు వేసినట్లు ప్రకటించింది.2019 ఎన్నికల అనంతరం టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు, ేఏసుదాసు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.దీనిపై విచారణ చేపట్టిన పార్టీ నివేదికను రూపోందించాయి, అనంతరం నివేదికను పార్టీ అధినేతకు అందించారు.ఫిర్యాదులు వాస్తవం అని తేలండంతో జగన్ దాసును పార్టీ నుంచి బహిష్కరించినట్లు వైసీపీ వెల్లడించింది.

 Suspension Of Another Leader In Ycp-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube