గుజరాత్ లో చెరువులో దిగి ఆరుగురు చిన్నారులు మృతి

గుజరాత్ లోని గురుగ్రామ్​లో విషాదం నెలకొంది.శంకర్​విహార్​లో ఆరుగురు చిన్నారులు చెరువులో మునిగి మరణించారు.

 Six Children Died After Taking A Bath In A Pond In Gujarat-TeluguStop.com

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని చెరువు నిండిందని.అందులో స్నానానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగిపోయారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు.

మృతులందరూ 8 నుంచి 13 ఏళ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు.దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube