ఈ నెల 14న ఏపీలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఈ నెల 14న ఏపీలోకి ప్ర‌వేశించ‌నుంది.ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతున్న యాత్ర‌… అనంత‌పురం జిల్లా డీ హీరేహాల్‌కు చేర‌నుంది.

 Rahul Gandhi's March To Ap On 14th Of This Month-TeluguStop.com

డీ హీరేహాల్ నుంచి ప్రారంభం కానున్న‌ రాహుల్ యాత్ర.ఈ నెల 21 దాకా రాష్ట్రంలోనే కొన‌సాగ‌నుంది.

ఈ నెల 14న జ‌రిగే యాత్ర త‌ర్వాత రాహుల్ త‌న పాద‌యాత్ర‌కు 4 రోజుల పాటు విరామం ఇవ్వ‌నున్నారు.ఆ త‌ర్వాత తిరిగి 18న ఏపీలో యాత్ర‌ను కొన‌సాగించ‌నున్నారు.

ఈ మేర‌కు ఏపీసీసీ నేత‌లు డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిని క‌లిసి యాత్ర రూట్‌మ్యాప్‌ను అంద‌జేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube