తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూలైన్లలోకి అనుమతి నిరాకరణ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

 Congestion Of Devotees In Tirumala.. Denial Of Permission To Queue Lines-TeluguStop.com

కాగా స్వామి వారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతుంది.రద్దీతో క్యూలైన్లు అండి నిండిపోయాయి.

శిలాతోరణం వైపు గోగర్భం వరకు మూడు కిలోమీటర్ల మేర క్యూ నిలిచిపోయింది.పెరటాసి నెల మూడవ శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.

దీంతో టీటీడీ అధికారులు భక్తులను నిలిపివేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube