నేటితో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది.కాగా ఎన్నో ఉత్కంఠల తర్వాత ఈ ఎన్నికకు మొత్తం ముగ్గురు సీనియర్ నేతలు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Today Is The Deadline For Withdrawal Of Nominations For The Congress Presidentia-TeluguStop.com

సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ లతో పాటు జార్ఖండ్ మాజీ మంత్రి కెఎన్ త్రిపాఠి నామినేషన్లను దాఖలు చేశారు.అయితే, త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది.

దీంతో ఖర్గే, శశిథరూర్ మధ్య ద్విముఖ పోరు ఉండనుంది.ఈ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube