నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన

తిరుపతిలో సీఎం జగన్ పర్యటించనున్నారు.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ఆయన ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

 Cm Jagan's Visit To Tirupati Today-TeluguStop.com

పర్యటనలో భాగంగా ముందుగా తిరుమలకు చేరుకోనున్న జగన్.సాయంత్రం 5:20 గంటలకు గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.అనంతరం అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తారు.కాగా ఈ బస్సులు తిరుపతి నుంచి తిరుమల మధ్య నడవనున్నాయని అధికారులు తెలిపారు.రాత్రి 7:45 గంటలకు బేడీ ఆంజనేయ స్వామి వారిని జగన్ దర్శించుకోనున్నారు.అనంతరం తిరుమల స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి.

ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube