తెలంగాణలో కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పాటు అయ్యాయి.ఈ మేరకు 13 మండలాలను పేర్కొంటూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనిలో సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్, జగిత్యాల జిల్లాలో ఎండవల్లి, భీమారం, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, మహబూబాబాద్ జిల్లాలో సీరోలు, ఇనుగుర్తి, సిద్దిపేట జిల్లాలో అక్బర్పేట, భూంపల్లి, కుకునూరుపల్లి, నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్, సాలురా, కామారెడ్డి జిల్లాలో డోంగ్లి, మహబూబ్ నగర్ జిల్లాలో కౌకుంట్ల మండలాలు ఏర్పాటు అయ్యాయని నోటిఫికేషన్ లో పేర్కొంది.







