తెలంగాణలో బీజేపీ రెండో విడత పార్లమెంట్ ప్రవాస్ యోజన

కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది.2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్లమెంట్ ప్రవాస్ యోజన చేపట్టింది.ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.దీనిలో భాగంగా మూడు రోజులపాటు కేంద్రమంత్రులు రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.చేవెళ్ల, వరంగల్ పార్లమెంట్ పరిధిలో ప్రహ్లాద్ జోషి, బీఎల్ వర్మ పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.కేంద్ర పథకాల అమలు పర్యవేక్షణ లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 Bjp's Second Phase Of Parliament Prawas Yojana In Telangana-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube