హైదరాబాద్లో ఫుట్పాత్ ఆక్రమణ దారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.ఈ క్రమంలో లక్డీకపూల్ లో నాలుగు ఫర్నీచర్ షాపులపై క్రిమినల్ కేసులు నమోదు పెడుతున్నారు.
అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫర్నీచర్ ను సీజ్ చేశారు.ఫుట్పాత్ లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశారు.
అదేవిధంగా సీజ్ చేసిన వాటిని కోర్టులో డిపాజిట్ చేసినట్లు తెలిపారు.