తిరుమల ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్ పరిశీలన

తిరుమల ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్ పరిశీలన ప్రయోగాత్మకంగా సాగింది.ఒలెక్ట్రా కంపెనీకి చెందిన ఈ అధునాతన బస్ పనితీరు ఘాట్ రోడ్లపై సంతృప్తికరంగానే ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

 Inspection Of Electric Bus On Tirumala Ghat Road-TeluguStop.com

దీని ద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా ఘాట్ రోడ్డు ప్రయాణాలు చేయవచ్చని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తిరుమల – తిరుపతి మధ్య నెలాఖరుకు పది ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

డిసెంబర్ నాటికి తిరుమలకు మొత్తం 50 బస్సులు తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.తిరుపతి జిల్లాకు వంద ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించామన్న అధికారులు.

అద్దె ప్రాతిపదికన నడుపుతామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube