ఈట‌ల స‌స్పెన్ష‌న్ పై న్యాయ‌పోరాటం చేస్తాంః బండి సంజ‌య్

ఈట‌ల స‌స్పెన్ష‌న్ పై న్యాయ‌పోరాటం చేస్తామ‌ని బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ అన్నారు.స్పీక‌ర్ పోచారంపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే.

 Bandi Sanjay Will Fight A Legal Battle Over The Suspension Of Etala-TeluguStop.com

ఈట‌ల మ‌ర‌మ‌నిషి అంటేనే స‌స్పెండ్ చేస్తారా అని ప్ర‌శ్నించారు.ఈట‌ల అన్న దాంట్లో త‌ప్పేముంద‌న్నారు.

కేంద్రాన్ని తిట్ట‌డానికి మీరు అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించ‌డం లేదా అని నిల‌దీశారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లే కేసీఆర్ ను స‌స్పెండ్ చేస్తార‌ని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube