స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు

భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసం 129వ వార్షికోత్సవం సందర్భంగా.వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద స్వామి వివేకనంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.

 Garlands To The Statue Of Swami Vivekananda ,swami Vivekananda, Khammam , Vihf-TeluguStop.com

ఈ సందర్భంగా ఖమ్మం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు VIHE ఫౌండర్ దేవికి వాసుదేవ గారు మాట్లాడుతూ స్వామి వివేకానంద గారు చికాగోలో జరిగిన మత సమ్మేళనాన్ని గు

ఈ సమ్మేళనం ద్వారా భారతీయ సనాతన ధర్మం స్వామి వివేకానంద గారు విశ్వవ్యాప్తం చేశారని గుర్తు చేశారు.అందరూ స్వామి వివేకానంద గారి ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని తెలిపారు.

వివేకానంద గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని యువతకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి శీలం పాపా రావు గారు, అంకటి పాప రావు గారు, అంజయ్య గారు, వేల్పుల సుధాకర్ గారు, గన్నవరపు చంద్ర శేఖర్ గారు, జై పటేల్, ప్రవీణ్ పటేల్ హాజరయ్యారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube