తెలంగాణ సంక్షేమాన్ని బీజేపీ చీక‌ట్లోకి నెట్టేస్తుందిః మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

బీజేపీ కుట్ర‌ల‌ను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు.తెలంగాణ అభివృద్ధిని, సంక్షేమాన్ని చీక‌ట్లోకి నెట్టేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు.

 Bjp Will Push The Welfare Of Telangana Into Darkness: Minister Jagadish Reddy-TeluguStop.com

ప్ర‌జ‌ల మ‌ధ్య వైష‌మ్యాల‌ను రెచ్చ‌గొడుతోంద‌ని విమ‌ర్శించారు.ప్ర‌జ‌ల సంక్షేమానికి పాటు ప‌డుతున్న కేసీఆర్ పై అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube