మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు రిసెప్షన్ వేడుకలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ గర్బిణీ..

వేడుకను చూసి తరించేందుకు… శీనన్న అతిథ్యాన్ని స్వీకరించేందుకు వైరా నియోజకవర్గం నుంచి వచ్చిన ఏసుమణి అనే ఓ నిండు గర్భిణీ వేడుకలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన ప్రత్యేకత చాటుకుంది.భోజనం చేసే సమయంలో ఆ గర్భిణీకి నొప్పులు రావడంతో అదే సమయంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు, డాక్టర్ మట్టా దయానంద్ అక్కడే ఉండటంతో ఆ గర్బిణీకి పురుడు పోశారు.

 Pregnant Woman Gave Birth The Baby At The Reception Ceremony Of Former Mp Pon-TeluguStop.com

అనంతరం ఆ గర్భిణీని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube