NTR జిల్లా, జగ్గయ్యపేట: పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న బిజెపి నేషనల్ కార్యవర్గ సభ్యులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ.
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు మరియు ఆలయ అధికారులు.
అమ్మవారిని దర్శించుకోవడం కోరికలు కోరుకున్న కన్నా లక్ష్మీనారాయణ. పెనుగంచిప్రోలు గ్రామంలో మొన్నరు ప్రకన మామిడి తోటలు.
ఓ శుభకార్యానికి విచ్చేసిన కన్నా లక్ష్మీనారాయణ మరియు కుటుంబ సభ్యులు.
.






