ఏలూరు వైసీపీ ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి ఆళ్ళ నాని కీలక వ్యాఖ్యలు..!!

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సమావేశాలలో ఏ జిల్లాకి చెందిన ఆ నాయకులు… సమావేశం అవుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

 Ex Minister Alla Nani Sensational Comments Alla Nani, Chandrababu, Pawan Kalyan,-TeluguStop.com

తాజాగా నేడు ఏలూరు లో క్రాంతి కళ్యాణ మండపంలో వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని మాట్లాడుతూ చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమని తెలిపారు.

అధికారంలో ఉన్న సమయంలో పరిపాలన సరిగ్గా చేయకుండా నేడు ప్రభుత్వం పై ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

మరణించిన కౌలు రైతు కుటుంబాలకు రాష్ట్రంలో లక్ష రూపాయలు ఇస్తే తమ ప్రభుత్వం ఏడు లక్షలు ఇవ్వటం జరిగిందని తెలిపారు.చంద్రబాబు అదేవిధంగా పవన్ కలసి పోటీ చేసిన వచ్చే ఎన్నికల్లో జగన్ యే గెలుస్తాడని ఆళ్ళ నాని.

ఏలూరు ప్లీనరీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube