నేడు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటన...

నేడు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటన.2021 ఖరీఫ్‌కు సంబంధించిన పంటల బీమా పరిహారంను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం.ఉదయం 09.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి,10.50 గంటలకు చెన్నేకొత్తపల్లి చేరుకోనున్న సీఎం.11.15 – 12.45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని రైతులతో ముఖాముఖి, అనంతరం ప్రసంగిస్తారు.తర్వాత పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందజేసి మధ్యాహ్నం 1 గంటకు తిరిగి పయనమై, 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.

 Today, Cm Ys Jagan Visited Sri Sathyasai District In Chennai Kottapalli , Chenn-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube