ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 365రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే నందమూరి.బాలకృష్ణ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా పెమ్మసాని థియేటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గున్న ఎమ్మెల్యే నందమూరి.
బాలకృష్ణ, మాజిమంత్రులు నక్కా.ఆనంద్ బాబు,ఆలపాటి రాజేంద్రప్రసాద్,సినీ రచయిత బుర్రా.
సాయి మాధవ్,నటి ప్రభ,టీడీపీ నాయకులు,ఎన్టీఆర్ అభిమానులుసభలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ నటి ప్రభ కు ఎన్టీఆర్ శతజయంతి జయంతి పురస్కారం అందజేసిన బాలకృష్ణ.