మాజీ హోం మంత్రి ఇంద్రారెడ్డి 22 వ వర్ధంతిని డైరీ ఫామ్ చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించారు.ఆయన తనయుడు కార్తీక్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, టిఆర్ఎస్ కార్యకర్తలు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంద్ర రెడ్డి చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించారు….
ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ఇంద్ర రెడ్డిపై అభిమానంతో ఎందరో తమ కుటుంబానికి అండగా నిలుస్తున్నారని, వారి ఆదరాభిమానాలతోనే ప్రజలకు సేవ భాగ్యం కలిగిందన్నారు…
.






