సికింద్రాబాద్ నుండి బేగంపేట వైపు వెళ్లే ప్రధాన రహదారిని నలభై ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు తెలిపిన అధికారులు

సికింద్రాబాద్ నుండి బేగంపేట వైపు వెళ్లే ప్రధాన రహదారిని నలభై ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్యాట్ని నాలా అభివృద్ధి పనుల కారణంగా బేగంపేట ప్రధాన రహదారి మూసి వేసినట్లు పేర్కొన్నారు.

 The Main Road From Secunderabad To Begumpet Will Be Closed For Forty-five Days,-TeluguStop.com

వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశామని వారంతా ఇతర మార్గాల ద్వారా ప్రయాణం చేయాలని సూచించారు.నాలా పనులు 45 రోజుల పాటు కొనసాగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ వైపు వాహనాలు వెళ్లేందుకు రహదారికి ఒకవైపు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.అమీర్పేట పంజాగుట్ట హైటెక్ సిటీ వైపు వెళ్లే వారు కిమ్స్ రహదారి నుండి వెళ్లేందుకు ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube