రాహుల్ గాంధీ అత్యవసర సమావేశం..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కి పిలుపు..

ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం రేపటి నుంచి తాత్కాలికంగా వాయిదా వేశారు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ తో ఈ నెల 4న అత్యవసర సమావేశం ఉన్నందున ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ నుంచి లేఖ రావడంతో భట్టి విక్రమార్క తన పాదయాత్రను వాయిదా వేసుకొని ఢిల్లీ బయలుదేరనున్నారు.ఈ కారణంగా బోనకల్లు మండలంలో నిర్వహించే పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆదివారం నుంచి తాత్కాలికంగా వాయిదా వేశారు.

 Rahul Gandhi Emergency Meeting Clp Leader Bhatti Vikramarka Called , Rahul Gand-TeluguStop.com

ఏఐసిసి అధిష్టానంతో సమావేశం ముగించుకున్న అనంతరం ఢిల్లీ నుంచి నేరుగా బోనకల్ కు చేరుకొని సీఎల్పీ నేత తిరిగి తన పాదయాత్రను కొనసాగిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube