తప్పులు సహజంగా జరగుతుంటాయంటారు.ప్రతి మనిషి తప్పులు చేస్తుంటాడు.అయితే ఈ తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాలి.చరిత్రలో చాలా తప్పిదాలు ఎన్నో జరిగాయి.వీటికి భారీ మూల్యం చెల్లించు కోవాల్సి వచ్చింది.అవేమిటో ఇప్పుడు చూద్దాం.
టైటానిక్ ఓడ
మంచు పర్వతాన్ని ఢీకొని సముద్రంలో మునిగిపోబోతున్న టైటానిక్ ఓడను కాపాడగలిగారు.అయితే ఓడలోని అన్ని బైనాక్యులర్లను లాకర్లో ఉంచారు, ఆ లాకర్కు సంబంధించిన కీ మిస్సయ్యింది.
ఓడ సిబ్బంది దగ్గర ఆ టెలిస్కోప్ ఉంటే, వారు మంచు పర్వతాన్ని ముందే చూసేవారు.ఈ ప్రమాదం జరిగి వుండేది కాదు.
బెర్లిన్ గోడ
1961లో జర్మనీలోని బెర్లిన్లో ఒక గోడ నిర్మితమయ్యింది.ఇది బెర్లిన్ నగరాన్ని తూర్పు- పశ్చిమంగా విభజించింది.1989లో ఒకసారి.జర్మనీకి చెందిన గ్వెంటర్ తన ప్రసంగంలో బెర్లిన్ గోడను త్వరలో కూల్చి వేస్తామని తొందర పాటులో ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
అయితే తరువాత భవిష్యత్లో దీనిని తొలగిస్తామని ఆయన చెప్పాల్సి వచ్చింది.ఈ గందర గోళం మధ్య తూర్పు, పశ్చిమ జర్మనీకి చెందిన చాలా మంది ప్రజలు గోడ దగ్గర గుమి గూడి అల్లర్ల వాతావరణం సృష్టించారు.ఈ ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోగా, ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లింది.
హిరోషిమా బాంబు దాడి

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మిత్ర రాజ్యాలు జపాన్ను లొంగి పోవాలని ఆదేశించాయి.దానికి ప్రతి స్పందనగా కిటోరిసుజుకి ‘మొకుసాట్సు‘ అని రాశారు.ఈ పదానికి జపనీస్ భాషలో చాలా అర్థాలు ఉన్నాయి.
కిటోరిసుజుకి అంటే జపాన్ దాని గురించి ఆలోచిస్తోందని అర్థం.కానీ దురదృష్టవశాత్తు అనువాదకుడు ఈ పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు.
మిత్రరాజ్యాల కాల్పుల విరమణ అభ్యర్థనను జపాన్ ప్రభుత్వం విస్మరిస్తోందని పేర్కొన్నాడు.ఈ నేపధ్యంలోనే 6 ఆగస్టు 1945న అమెరికా.
హిరోషిమాపై బాంబు దాడి చేసి జపాన్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది.ఆసమయంలో దొర్లిన ఈ పొరపాటు జపాన్తో పాటు ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపింది.







