తూర్పుగోదావరి: కోనసీమ జిల్లాలో కొత్తపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతో వైసీపీ నాయకుల సంబరాలు.
ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో సిఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు.
ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి.