నెల్లూరు: భారీగా అక్రమ మద్యం పట్టివేత.18వేల క్వార్టర్ బాటిల్స్ ను పట్టుకున్న సెబ్ అధికారులు. గోవా నుంచి నెల్లూరు జిల్లా మైపాడుకి మద్యం తరలింపు.తారు ట్యాంకర్ల ద్వారా గోవా నుంచి నెల్లూరుకి మద్యం తరలింపు.8మందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న పోలీసులు.వారిలో ఇద్దరు ప్రభుత్వ మద్యం దుకాణాల సూపర్ వైజర్లు గా గుర్తింపు.
నిఘాను ముమ్మరం చేసిన సెబ్ పోలీసులు.గోవాలో 25 రూపాయలకి బాటిల్ కొని 100కి విక్రస్తున్న వైనం.
గోవా మద్యానికి స్టిక్కర్లు మార్చి విక్రయాలు జరుపుతున్న వైనం.
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ విజయారావు.
మద్యం సిండికేట్ ముఠా వెనుక ఎవ్వరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.అసాంఘిక కార్యకలాపాలకి ఎవ్వరు పాల్పడ్డా కఠిన చర్యలు తప్పవు.
ఎస్పీ విజయారావు హెచ్చరిక.