గొలగమూడి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభలో పాల్గొననున్న సీఎం.ఉదయం 10.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరనున్న సీఎం.11.30 గంటలకు నెల్లూరు చేరుకోనున్న జగన్.అనంతరం తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్







