అప్పాపూర్కు గవర్నర్.. గిరిజనులతో ఇష్టాగోష్టి..

ద్విచక్ర అంబులెన్సుల పంపిణీ,రాష్ట్ర గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ నాగర్ కర్నూల్ జిల్లాలోని మారుమూల గ్రామమైన అప్పాపూర్ ను సందర్శించారు.ఆదివాసీ గూడేల్లో రాజ్భవన్ ప్రారంభించిన పౌష్టికాహార పంపిణీ, సమగ్రాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటనను చేపట్టారు.

 Governor Of Appapur Favor With Tribals , Tribals , Governor Of Appapur , Two-TeluguStop.com

రాష్ట్రంలోని ఆదిమ జాతి గిరిజన తెగలు(పీటీజీ) నివసిస్తోన్న కొన్ని గ్రామాలను ఎంపిక చేసి, ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇందులో నాగర్కర్నూల్ జిల్లాలో ఎంపికైన ఆరు గ్రామాలలో అప్పాపూర్, బౌరాపూర్ కూడా ఉన్నాయి.

అప్పాపూర్ లోని హెల్త్ సబ్ సెంటర్, టైలరింగ్ ట్రెయినింగ్ సెంటర్, శాస్త్రం స్కూల్ ను గవర్నర్ సందర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube