ఖమ్మం జిల్లా చెరువు మాధారం గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారం గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఆయనకు భారీ బైక్, కార్ల ర్యాలీ తో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు.

 Former Minister Tummala Nageswara Rao Was The Chief Guest At A Private Function-TeluguStop.com

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడతూ రాజకీయ శత్రువులని నమ్మ వచ్చు కానీ, రాజకీయ ధ్రోహులని నమ్మకూడదని అన్నారు.రాజకీయ ద్రోహులు అంటే ఒకే పార్టీలో ఉండి, నమ్మక ద్రోహం చేసిన వారని అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ సహాకారంతో పాలేరు నియోజక వర్గంలో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని అన్నారు.మళ్లీ ఇంతటి ఘన స్వాగతం పలికిన వారి కోసం పాలేరు కి మళ్లీ నేనే వస్తానని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube