ఘనంగా ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డుల ప్రధానోత్సవం

తాజ్ డెక్కన్లో నిర్వహించిన ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచి సమాజానికి మార్గదర్శకులుగా నిలిచిన 33 మందికి ఈ అవార్డులను అంద జేశారు.

 The Grand Ceremony Of The Champions Of Change Telangana Awards, Champions Of Cha-TeluguStop.com

ఎవాక్రురేట్ గ్రూప్ డైరెక్టర్, ప్రముఖ వ్యాపారవేత్త జోషిత రెడ్డి జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జస్టిస్ కేజీ బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై ఈ అవార్డులను ప్రధానం చేశారు.

వైద్య విభాగం లో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, భరత్ ఠాకూర్, జయరామ్, శ్రీ ధర్, మనీష్ ఒక పాటు మరో ముగ్గురు వైద్యులు ఉండగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, మై హోమ్ కంపెనీ వ్యవస్థాపకులు జూపల్లి రామేశ్వర్ రావు వారితో పాటు 33 మందికి అవార్డులను అంద జేశారు.ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డులను అందుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అవార్డు గ్రహీతలు రామేశ్వరరావు నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

The Grand Ceremony Of The Champions Of Change Telangana Awards

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube