పవర్ స్టార్ విజయం వెనుకున్న మహిళా మూర్తి ఎవరో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

మిగతా హీరోలతో పోల్చితే పవర్ స్టార్ చేసింది తక్కువ సినిమాలే అయినా తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే నటుడికి లేదని చెప్పుకోవచ్చు.

ఆయన కోసం ఏం చేయడానికి అయినా వెనుకాడని అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు.సినిమాల్లో ఓ రేంజి క్రేజ్ సంపాదించిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు.

సంచలన పొలిటీషిన్ గా మారాడు.తన పార్టీ జనసేన గత ఎన్నికల్లో పోటీ చేసింది.

చాలా స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నిలబడ్డా.కేవలం ఒకే చోట ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధించాడు.

Advertisement

పవన్ రెండు చోట్లపోటీ చేసినా ఘోర పరాజయం పాలయ్యాడు.గెలుపు ఓటములు పక్కన పెడితే తనకున్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే దాని వెనుక ఓ మహిళా మూర్తి ఉంది.ఆమె మూలంగా తను ఈ అభిమానంతో ముందుకు సాగుతున్నాడు.

ఆమె ప్రోత్సాహం కారణంగానే పవర్ స్టార్ గా ముందుకు సాగుతున్నాడు.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి అభిమాన హీరో అయ్యాడు.

ఆమె మరెవో కాద మెగాస్టార్ చిరంజీవి సతీమణి, పవన్ కల్యాన్ వదిన సురేఖ.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

పవన్ సినిమాల్లోకి రావడానికి ముందు ఇంటి దగ్గర ఖాళీగానే ఉండేవాడు.తన రోజువారి ఖర్చులకు కూడా రామ్ చరణ్ దగ్గర డబ్బులు తీసుకుని గడిపేవాడట.ఈ సమయంలో చిరంజీవితో పవన్ గురించి మాట్లాడిందట సురేఖ.

Advertisement

పవన్ చూడ్డానికి బాగానే ఉంటటాడు.సినిమా హీరోగా చేస్తే బాగుంటుందని చెప్పిందట.

ముందుగా ఆలోచించిన చిరంజీవి ఆ తర్వాత ఓకే చెప్పాడట.చివరకు ఓకే చెప్పాడట.

తన వదిన ఆలోచనతో సినిమాల్లోకి వచ్చిన పవన్ అతి తక్కువ కాలంలోనే మంచి నటుడిగా.స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.

ఎంతో మంది అభిమానులకు ఆరాధ్య హీరోగా మారిపోయాడు.

తాజా వార్తలు