కాటువేసిన పామును ఆరు ముక్కలు చేసి ఆపై ...?

కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.మండ్య జిల్లాలోని మళవళ్ళి తాలుకాలో ఉన్న యత్తంబాడి గ్రామంలోని మహాదేవమ్మ తోటలో దొడ్డచెన్నిపురకు చెందిన రైతు సోమవారం తన పొలంలో పట్టు పురుగులకు ఆహారం కోసం గడ్డి కోస్తున్నాడు.

 Six Pieces Of The Stained Snake And Then-TeluguStop.com

ఈ క్రమంలో అతని కాలిపై రక్తపింజర అనే విషపూరిత పాము కాటు వేసింది.దాంతో తన చేతిలో ఉన్న కత్తితో ఆ పామును ఆరు ముక్కలుగా నరికిచంపాడు.

ఆ తరువాత పాము కాటు కారణంగా శరీరంలోకి విషం వెళ్ళకుండ కాలుపై భాగంలో తన టవల్ ను గట్టిగా కట్టి ఇంటికి బయలుదేరాడు.మార్గమధ్యలో స్పృహ కోల్పోయి కిందపడ్డాడు.వెంటనే స్థానికులు గమనించి అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube