పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలి:సీఎస్ శాంతికుమారి

నల్లగొండ జిల్లా:రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 3 నుంచి 13 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారులతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 10th Class Exams Should Be Organized: Cs Shantikumari Cs Shanti Kumari , 10th Cl-TeluguStop.com

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది లాగే ఈ సంవత్సరం కూడా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారని అన్నారు.

పరీక్షల నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube