ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి

సూర్యాపేట జిల్లా:బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో నూతనంగా నిర్మించిన హెచ్ డి ఎఫ్ సీ బ్యాంకును తెలంగాణ హెచ్ డీ ఏఫ్ సీ సర్కిల్ హెడ్ పవన్ కూమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు.

 Provide Better Services To Clients-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు వారి అవసరాల నిమిత్తం బ్యాంకుకు వస్తారని తదనుగుణంగా వారికి నాణ్యమైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు.బ్యాంకులు ప్రజాశ్రేయస్సు కోరకు పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ ప్రవీణ్ కుమార్, శరత్ బాబు,పాపరాజు,బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube