ట్రైన్ జర్నీ లను ఇష్టపడేవాళ్ళు మీ వీలుని బట్టి ఈ 7 ప్రదేశాల్లో ట్రైన్ లో తప్పనిసరిగా ప్రయాణించండి.
ముంబై - గోవా : ఈ మార్గం సొరంగాలు, వంతెనలు గుండా సాగుతుంది.
ప్రయాణ సమయం 14 గంటలు.
మాథరన్ – నెరల్ పాస్ : భారతదేశంలో ఉత్తమ రైలు ప్రయాణాల్లో ఇది ఒకటి.ప్రయాణ సమయం 2 గంటలు.
రత్నగిరి – మంగుళూరు : దట్టమైన అడవులు, లోతైన సొరంగాలు, నదుల వంతెనలు, పెద్ద పెద్ద మలుపులతో ప్రయాణికులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ప్రయాణ సమయం 10 గంటలు.
మండపం - రామేశ్వరం : పంబన్ ద్వీపంలోని రామేశ్వరం ఆహ్లాదం మరియు ప్రశాంతత కు చిహ్నం.ప్రయాణ సమయ 1 గంట.
మెట్టుపాళ్యం - ఊటీ : 1908 నుండి ఈ దారిలో రైలు నడుస్తుంది.నీలగిరి పర్వతం గుండా రైలు ప్రయాణం ఓ చక్కటి అనుభూతిని కలిగిస్తుంది.ప్రయాణ సమయం 5 గంటలు.
గౌవహతీ - సిల్చర్ : ఈ ప్రయాణం జటింగా నది, పచ్చని అస్సాం లోయ గుండా ఉంటుంది.ప్రయాణం సమయం 10 గంటలు.
బెంగళూరు - కన్యాకుమారి : దక్షిణ భారతదేశంలోని అందాలు ఈ ప్రయాణంలో చూడొచ్చు.ఈ జర్నీ మీకు మాల్గుడి డేస్ ను గుర్తు చేస్తుంది.ప్రయాణ సమయం 15 గంటలు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy