లోన్ యాప్ కేసును ఛేదించిన విజయవాడ పోలీసులు

లోన్ యాప్ కేసులు పై ఫిర్యాదులు రోజురోజుకు వెల్లువెత్తుతున్న వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసు వారు దర్యాప్తు వేగవంతం చేసి కేసును ఛేదించారు.

ఈ సందర్భంగా లోన్ ఆప్ లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాటి వేధింపులకు ఎవరు గురికాకూడదు అని, ఇలాంటి ఫోన్ కాల్ గాని వస్తే ఎవరు నమ్మవద్దని డీసీపీ విశాల్ సూచించారు.ప్రస్తుతం విజయవాడ పోలీసులు ఛేదించిన ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తున్నామని తెలిపారు.

ఎవరికైనా అత్యవసరం వస్తే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలి తప్ప ఇలాంటి లోన్ యాప్ లను నమ్మవద్దని పోలీసు వారు సూచించారు.

మళ్లీ జగనే సీఎం సంబరాలకు సిద్ధం కండి అంటున్న వైసీపీ..!!
Advertisement

తాజా వార్తలు