టీటీడీ తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి....

టీటీడీ తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు.

 Ttd Chairman Yv Subbareddy Came To Present Silk Cloths To Durgamma On Behalf Of-TeluguStop.com

సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ దసరా ఉత్సవాల్లో భక్తులకు పెద్ద పీట వేశారు కుమ్మరి పాలెం సెంటర్ లో ఉన్న టీటీడీ స్థలంలో భక్తులకు వసతి కల్పించేందుకు కృషి చేస్తాం దాతల సహకారంతో క్షేత్ర పాలక ఆంజనేయ స్వామి విగ్రహానికి బంగారు తొడుగు ఏర్పాటు చేస్తాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube