దిశా కేసులో సిర్పూర్‎కర్ కమిషన్ నివేదికపై టీఎస్ హైకోర్టు స్టే

దిశా కేసులో( Disha Case ) సిర్పూర్‎కర్ కమిషన్ నివేదికపై( Sirpurkar Commission Report ) తెలంగాణ హైకోర్టులో( Telangana High Court ) విచారణ జరిగింది.

ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం నివేదికపై స్టే విధించింది.

సిర్పూర్‎కర్ కమిషన్ నివేదికపై పలువురు అధికారులు హైకోర్టు సింగిల్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం కమిషన్ నివేదికపై స్టే విధించింది.

పోస్టుమార్టం నివేదికలు, ఫోటోగ్రాఫ్స్, ఫోరెన్సిక్ మరియు వీడియో గ్రాఫ్స్ తో పాటు వివిధ డాక్యుమెంటరీలను కమిషన్ సేకరించిన సంగతి తెలిసిందే.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?
Advertisement

తాజా వార్తలు