ఒకే దెబ్బకు రెండు పిట్టలు సఫా

కెసిఆర్ కు శాసన సభలో అతిపెద్ద అడ్డుకట్టగా టిడిపి నేతలు మొహరించి ఉన్నారు.వారు అయినదానికీ కానిదానికి నిలదీతల్లోనే ఉన్నారు.

ఆప్రక్కనే కాంగ్రెస్ కూడా బుసలు కొడుతోంది.ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి లో కేసిఆర్ ఉన్నారని ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది అందుకే ఆకర్ష అనే నినాదం తో టిడిపి నేతలను పార్టీలోకి లాక్కునే యత్నంలో కెసిఆర్ చాలావరకు సఫలమయ్యారు.

టిడిపి నుంచి గణనీయంగా టిఆర్ ఎస్ లో చేరి పోయి కొంతమంది టిడిపి నేతలు మంత్రులయ్యారు.బాబు ప్రయత్నాలలో కేంద్రం నుంచి దండిగా ఆంధ్రాకు కేంద్ర నిధులు రాబట్టే యత్నాన్ని ఇప్పుడు గండి కొట్టేందుకు టిఆర్ ఎస్ నేతలున్నారు .అందుకే కేంద్రానికి రెండు రాష్ట్రాలు ఒక్కటే అని చెప్పడానికి ముందంజలో టిఆరెస్ మంత్రులు ఉన్నారు.ఇలా తగిలితే కేంద్రం ఇస్తే ఇద్దరికీ ఇస్తుంది లేకుంటే ఒక్కరికి ఇవ్వదు .అప్పుడు లేనిపోని కూతలు తెలంగాణలో టిడిపి కూయదు అని ఒకే దెబ్బకు రెండు పిట్టల ఛందాన్ని ప్రదర్శిస్తోంది .

ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

Advertisement

తాజా వార్తలు