ఢిల్లీలో ఇవాళ జరగాల్సిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ (BJP Central Election Committee Meeting) వాయిదా పడింది.వరుసగా కోర్ కమిటీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కమిటీ సమావేశాన్ని వాయిదా (Postpone) వేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సీఈసీ భేటీ నిర్వహించే తేదీని బీజేపీ అధిష్టానం (BJP High Command) త్వరలోనే ప్రకటించే అకవాశం ఉంది.మరోవైపు రెండు, మూడు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా (Second List)ను ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ (Telangana) లో మిగిలిన ఎనిమిది స్థానాలను పార్టీ హైకమాండ్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది.అలాగే ఏపీ (AP)లో పొత్తులు ఖరారైన స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక (Candidates Selection) చేసే ఛాన్స్ ఉంది.