అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకోనేది లేదు..: వైవీ సుబ్బారెడ్డి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జనసేనాని ఎవరో రాసిన స్క్రిప్ట్ ను చదువుతున్నారన్న ఆయన పవన్ పబ్లిసిటీ కోసం మాత్రమే మాట్లాడుతున్నారని తెలిపారు.

వాలంటీర్లపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.సెప్టెంబర్ లో సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తారని ఆయన పేర్కొన్నారు.

బీసీలు అంటే జగన్ కు అభిమానమని చెప్పారు.పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?
Advertisement

తాజా వార్తలు