చంద్రబాబు పేరున ఒక డ్రీమ్ లేదు.. స్కీమ్ లేదు..: మంత్రి బొత్స

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నాయకత్వాన్ని ప్రజలు సమర్థిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) అన్నారు.

చంద్రబాబు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు( Chandrababu Naid )ను ఏ విధంగా సంభోదించాలని మంత్రి బొత్స ప్రశ్నించారు.విశాఖను రాజధానిగా చంద్రబాబు ఎందుకు సమర్థించడం లేదని నిలదీశారు.

There Is No Dream In The Name Of Chandrababu.. No Scheme..: Minister Botsa ,Bots

విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఉత్తరాంధ్ర( Uttarandhra ) 34 నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధే తమ ధ్యేయమని పేర్కొన్నారు.

చంద్రబాబు పేరున ఒక డ్రీమ్ లేదు.ఒక స్కీమ్ లేదన్నారు.

Advertisement

చంద్రబాబుకు కనీసం ఏపీలో సొంత ఇల్లు కూడా లేదని విమర్శించారు.

మందుబాబులు ఇది విన్నారా..స్టీల్ గ్లాస్ లో మద్యం తాగితే.. సంచలన నిజాలు చెప్పిన నిపుణులు..!
Advertisement

తాజా వార్తలు