పులివెందుల కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం

కడప జిల్లా పులివెందుల కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ మేరకు కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

 The Investigation In Pulivendula Shooting Case Is In Full Swing-TeluguStop.com

కాల్పుల్లో గాయపడిన మస్తాన్ బాషాకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.బాషా శరీరంలో రెండు బుల్లెట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

నిందితుడు భరత్ లైసెన్స్‎డ్ గన్ తో కాల్పులు జరిపారని పోలీసులు గుర్తించారు.మరోవైపు భరత్ జరిపిన కాల్పుల్లో గాయపడిన మరో వ్యక్తి దిలీప్ మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

అయితే ఆర్థిక లావాదేవీల కారణంగానే కాల్పులు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube