కర్నూలు జిల్లాలో చిరుత సంచారం కలకలం

కర్నూలు జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.తుగ్గలి మండలంలో గొర్రెల మందపై చిరుతపులి దాడికి పాల్పడింది.

 The Cheetah Movement In Kurnool District Is Disturbed-TeluguStop.com

ఈ క్రమంలో అడ్డుకోబోయిన కుక్కపైనా చిరుత దాడి చేసిందని తెలుస్తోంది.మండలంలోని బోడబండ ప్రాంతంలో ఘటన జరిగింది.

చిరుత పులి సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

చిరుత దాడి నేపథ్యంలో తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube